వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
21 Jun 2018 3:30 PM
తూర్పు గోదావరి: 14 ఏళ్ల నుంచి చాలీచాలని జీతంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని ఆదుకో అన్నా అని ఆశ కార్యకర్తలు వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను వారు కలుసుకుని ప్రభుత్వం తమకు పనికి తగ్గ వేతనం అంటూ నెలకు రూ.వెయ్యి జీతం ఇస్తుందని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు చెల్లించాలని ఆశ కార్యకర్తలు భగవతి, మురీ కుమారి, దుర్గాలక్ష్మి, తిరుమలేశ్వరి, గంగా భవాని తదితరులు విజ్ఞప్తి చేశారు.