రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
4 Oct, 2021 11:50 IST
తాడేపల్లి: రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ సమీర్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.